నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : కంగనా

దిశ, వెబ్‌డెస్క్ : ముంబై పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి స్పష్టంచేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆమె.. ‘బరువెక్కిన హృదయంతో ముంబైని వీడుతున్నానని చెప్పారు. గత కొన్ని రోజులుగా తన మీద దాడులు జరగడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, తన ఇంటిని కూల్చివేయడానికి ప్రయత్నించడం, కమాండోలు రక్షణనివ్వడం.. వీటన్నింటిని చూశాక తాను ముంబైని POKతో పోల్చడం సరైనదే అని భావిస్తున్నా’ అని వివరించారు.

Update: 2020-09-14 02:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ముంబై పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి స్పష్టంచేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆమె.. ‘బరువెక్కిన హృదయంతో ముంబైని వీడుతున్నానని చెప్పారు.

గత కొన్ని రోజులుగా తన మీద దాడులు జరగడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, తన ఇంటిని కూల్చివేయడానికి ప్రయత్నించడం, కమాండోలు రక్షణనివ్వడం.. వీటన్నింటిని చూశాక తాను ముంబైని POKతో పోల్చడం సరైనదే అని భావిస్తున్నా’ అని వివరించారు.

Tags:    

Similar News