స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోకి హెచ్ఎండీఏ
దిశ, న్యూస్బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రధాన పరిపాలన కార్యాలయం తార్నాక నుంచి అమీర్పేట్కు మారింది. హెచ్ఎండీఏ అన్ని విభాగాలను మైత్రివనం కాంప్లెక్స్ పక్కనే ఉన్న స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్స్లోని 2,4,5,7 అంతస్తుల్లోకి ఆగస్టు 3నుంచి మారనున్నాయి. సాధారణ ప్రజానీకం, సంబంధిత సంస్థలు అడ్రస్ మార్పు విషయాన్ని గుర్తించాలని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.
దిశ, న్యూస్బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రధాన పరిపాలన కార్యాలయం తార్నాక నుంచి అమీర్పేట్కు మారింది. హెచ్ఎండీఏ అన్ని విభాగాలను మైత్రివనం కాంప్లెక్స్ పక్కనే ఉన్న స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్స్లోని 2,4,5,7 అంతస్తుల్లోకి ఆగస్టు 3నుంచి మారనున్నాయి. సాధారణ ప్రజానీకం, సంబంధిత సంస్థలు అడ్రస్ మార్పు విషయాన్ని గుర్తించాలని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.