కత్తులు ఎక్కడ పడేశారు..

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైకోర్టు అడ్వొకేట్లు వామన్ రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ పడేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవిలను వెంటబెట్టుకుని సుందిళ్ల బ్యారేజ్ పరిసరాలను పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం భారీ బందోబస్తు నడుమ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు కత్తులు పడేసిన ప్రాంతాన్ని అడిగి తెలుసుకున్నారు.

Update: 2021-02-28 05:03 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైకోర్టు అడ్వొకేట్లు వామన్ రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ పడేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవిలను వెంటబెట్టుకుని సుందిళ్ల బ్యారేజ్ పరిసరాలను పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం భారీ బందోబస్తు నడుమ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు కత్తులు పడేసిన ప్రాంతాన్ని అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News