రాష్ట్రంలో మరో 3 రోజులు అతిభారీ వర్షాలు.. ఆ ప్రాంతానికి రెడ్ అలెర్ట్

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 8న ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, […]

Update: 2021-09-05 10:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 8న ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ కుండపోత వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆదివారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేటలో 175.2మిమీ వర్షాపాతం నమోదవగా అత్యల్పంగా మంచిర్యాల జిల్లా కోటపల్లెలో 0.2 మిమీ వర్షాపాతం నమోదైంది.

Tags:    

Similar News