శాంతిపురంలో కాల్పులు

దిశ, ఏపీబ్యూరో : చిత్తూరు జిల్లా శాంతిపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అడవి పందిని పట్టుకునే క్రమంలో భాగంగా గ్రామస్తుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన సుభాష్​ అనే బాలుడి ఛాతిలోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Update: 2020-12-26 11:38 GMT

దిశ, ఏపీబ్యూరో : చిత్తూరు జిల్లా శాంతిపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అడవి పందిని పట్టుకునే క్రమంలో భాగంగా గ్రామస్తుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన సుభాష్​ అనే బాలుడి ఛాతిలోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News