మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు

దిశ, సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానేరు వాగులో తాత మనవడు పడి గల్లంతయ్యారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒగ్గు మల్లయ్య(65) తన మనవడు అఖిరేష్ నందన్(9)తో కలిసి మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Update: 2020-07-02 10:43 GMT

దిశ, సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానేరు వాగులో తాత మనవడు పడి గల్లంతయ్యారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒగ్గు మల్లయ్య(65) తన మనవడు అఖిరేష్ నందన్(9)తో కలిసి మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News