రైతుల ఆందోళన..

      ఏపీలోని నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.తాము తీసుకొచ్చిన పత్తిపంటను వ్యవసాయ మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకుండా దళారుల వద్ద కొనుగోలు చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.వారు తీసుకువచ్చిన ట్రాక్టర్లను మార్కెట్ ప్రధాన గేట్లకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.తమకు న్యాయం చేయాలని లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు మార్కెట్ అధికారులను హెచ్చరించారు.

Update: 2020-02-12 01:31 GMT

ఏపీలోని నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.తాము తీసుకొచ్చిన పత్తిపంటను వ్యవసాయ మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకుండా దళారుల వద్ద కొనుగోలు చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.వారు తీసుకువచ్చిన ట్రాక్టర్లను మార్కెట్ ప్రధాన గేట్లకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.తమకు న్యాయం చేయాలని లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు మార్కెట్ అధికారులను హెచ్చరించారు.

Tags:    

Similar News