దర్గా సందర్శనలో మాజీ ఎంపీ కవిత..

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి వద్ద గల యూసిఫియన్ దర్గాను నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత సందర్శించారు. ఆదివారం దర్గా సందర్శనకు వచ్చిన కవితకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాదర్‌ను సమర్పించిన కల్వకుంట్ల కవిత సర్వమత ప్రార్థనలు చేశారు.

Update: 2020-10-11 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి వద్ద గల యూసిఫియన్ దర్గాను నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత సందర్శించారు. ఆదివారం దర్గా సందర్శనకు వచ్చిన కవితకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాదర్‌ను సమర్పించిన కల్వకుంట్ల కవిత సర్వమత ప్రార్థనలు చేశారు.

Tags:    

Similar News