కరోనా పరీక్షలకు ఐదుగురొచ్చారు: ఈటల

          హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఐదుగురు వచ్చారనీ, వారి నమూనాలు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనాపై ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు.

Update: 2020-02-07 10:12 GMT

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఐదుగురు వచ్చారనీ, వారి నమూనాలు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనాపై ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు.

Tags:    

Similar News