కరెంట్ షాక్‌తో రైతు మృతి

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందాడు. జగదేవపూర్ మండలం మునిగడపలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బాలమల్లు(50) ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజ్‌లను సరిచేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Update: 2020-07-05 09:30 GMT

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందాడు. జగదేవపూర్ మండలం మునిగడపలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బాలమల్లు(50) ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజ్‌లను సరిచేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News