మంత్రి ఎర్రబెల్లి ఆకస్మిక పర్యటన

దిశ, వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా తొర్రూర్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనులపై మంత్రి ఆరా తీశారు.

Update: 2020-02-28 06:48 GMT

దిశ, వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా తొర్రూర్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనులపై మంత్రి ఆరా తీశారు.

Tags:    

Similar News