భారత్‌తో టెస్టు సిరీస్ మేమే గెలుస్తాం : జోఫ్రా ఆర్చర్

దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఇండియా టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా ఒకటి భారత్, ఒకటి ఇంగ్లాండ్ గెలుచుకున్నాయి. మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ప్రపంచంలోనే అతిపెద్దదైన గుజరాత్‌లోని మోతేరా స్టేడియంలో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం […]

Update: 2021-02-23 06:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఇండియా టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా ఒకటి భారత్, ఒకటి ఇంగ్లాండ్ గెలుచుకున్నాయి. మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ప్రపంచంలోనే అతిపెద్దదైన గుజరాత్‌లోని మోతేరా స్టేడియంలో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి ఆర్చర్ వ్యాఖ్యలపై టీమ్ ఇండియా ప్లేయర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News