ముగ్గురు ఉగ్రవాదులు హతం.. ఎక్కడంటే..?

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు భారత బలగాల చేతుల్లో హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ అమ్శిపొరో ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2020-07-17 20:42 GMT

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు భారత బలగాల చేతుల్లో హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ అమ్శిపొరో ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News