AP గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023 - 24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది

Update: 2023-05-19 15:20 GMT

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023 - 24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన విద్యార్థులు మే 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌సీఈ, ఎంఈసీ, ఒకేషనల్.

అర్హత: 2022 -23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

చివరి తేదీ: మే 31, 2023

మెరిట్ జాబితా: జూన్ 5, 2023.

కౌన్సిలింగ్ నిర్వహణ : జూన్ 8, 2023.

వెబ్‌సైట్: https://twreiscet.apcfss.in

Tags:    

Similar News