వ్యయ పరిశీలకులతో ఈసీ సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ మరింత వేగవంతం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరుగబోయే ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా ఈ ఎన్నికలకు 30 మంది వ్యయ పరిశీలకులను ఈసీ నియమించారు.

Update: 2020-11-16 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ మరింత వేగవంతం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరుగబోయే ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా ఈ ఎన్నికలకు 30 మంది వ్యయ పరిశీలకులను ఈసీ నియమించారు.

Tags:    

Similar News