చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కరోనా విషయంలో ప్రజలను భయాందోళనకు గురి చేశారని.. న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట సామాన్యులను భయాందోళనకు గురి చేశారని కంప్లైంట్ ఇవ్వడంతో… ఐపీసీ 155, 505/1/బి/2, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు అయింది.

Update: 2021-05-07 06:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కరోనా విషయంలో ప్రజలను భయాందోళనకు గురి చేశారని.. న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట సామాన్యులను భయాందోళనకు గురి చేశారని కంప్లైంట్ ఇవ్వడంతో… ఐపీసీ 155, 505/1/బి/2, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు అయింది.

Tags:    

Similar News