కరోనాతో భర్త మృతి.. భార్యకు, కొడుకు పాజిటివ్

దిశ, మెదక్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గత పది రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. ఇప్పటి వరకు జిల్లాలో 260 కేసులు నమోదు కాగా, 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించగా.. మృతుని భార్య, కొడుకుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Update: 2020-08-01 10:12 GMT

దిశ, మెదక్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గత పది రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. ఇప్పటి వరకు జిల్లాలో 260 కేసులు నమోదు కాగా, 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించగా.. మృతుని భార్య, కొడుకుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Tags:    

Similar News