ఫిబ్రవరిలో పీఆర్‌పీ చెల్లింపులు

దిశ,వెబ్‌డెస్క్: సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు( పీఆర్‌పీ) చెల్లింపునకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. 2018-19 ఏడాదికి సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు జరపనున్నారు. ఈ మేరకు పీఆర్‌పీ కోసం రూ.111 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లించనున్నట్టు సీఎండీ శ్రీధర్ తెలిపారు.

Update: 2021-01-06 05:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు( పీఆర్‌పీ) చెల్లింపునకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. 2018-19 ఏడాదికి సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు జరపనున్నారు. ఈ మేరకు పీఆర్‌పీ కోసం రూ.111 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లించనున్నట్టు సీఎండీ శ్రీధర్ తెలిపారు.

Tags:    

Similar News