ఇండ్లు ఇవ్వకుండ అడ్డుకుంటున్నారు: బొత్స

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు హయాంలో ఐదు లక్షల ఇండ్లను మాత్రమే నిర్మించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ కాలంలో 24 లక్షల ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తాము మరిన్ని ఇండ్ల నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండ చంద్రబాబు అడ్డు తగులుతున్నారని ఆయన అన్నారు.

Update: 2020-12-01 06:02 GMT

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు హయాంలో ఐదు లక్షల ఇండ్లను మాత్రమే నిర్మించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ కాలంలో 24 లక్షల ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తాము మరిన్ని ఇండ్ల నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండ చంద్రబాబు అడ్డు తగులుతున్నారని ఆయన అన్నారు.

Tags:    

Similar News