సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు మూసివేసి, పబ్బులు, క్లబ్బులు తెరిచి ఉంచడంపై బీజేపీ లీడర్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.ర్యాలీలు, సభలు, మందు షాపులకు అనుమతి ఇచ్చారని విమర్శించారు. కరోనా కేసులు కట్టడి చేయలేక రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పగటిపూట మాత్రం ఎలాంటి నియంత్రణలు పెట్టలేదన్నారు.

Update: 2021-04-20 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు మూసివేసి, పబ్బులు, క్లబ్బులు తెరిచి ఉంచడంపై బీజేపీ లీడర్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.ర్యాలీలు, సభలు, మందు షాపులకు అనుమతి ఇచ్చారని విమర్శించారు. కరోనా కేసులు కట్టడి చేయలేక రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పగటిపూట మాత్రం ఎలాంటి నియంత్రణలు పెట్టలేదన్నారు.

Tags:    

Similar News