కరోనాకు బాచుపల్లి ఎస్‌ఐ యూసఫ్ బలి

దిశ, కుత్బుల్లాపూర్: కరోనాతో బాచుపల్లి ఎస్సై యూసఫ్(56) గురువారం మృతి చెందారు. గత నెల 21న జ్వరం రావడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రారంభంలో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తరువాత కేపీహెచ్‌బీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం 9 గంటలకు పరిస్థితి విషమించడంతో ఎస్‌ఐ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తార నగర్‌‌లో నివాసముండే యూసఫ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

Update: 2020-08-06 00:57 GMT

దిశ, కుత్బుల్లాపూర్: కరోనాతో బాచుపల్లి ఎస్సై యూసఫ్(56) గురువారం మృతి చెందారు. గత నెల 21న జ్వరం రావడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రారంభంలో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తరువాత కేపీహెచ్‌బీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం 9 గంటలకు పరిస్థితి విషమించడంతో ఎస్‌ఐ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తార నగర్‌‌లో నివాసముండే యూసఫ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

Tags:    

Similar News