బ్రేకింగ్: విగ్రహాల తయారీ దారులపై దాడి.. రూ 10 లక్షల నగదు చోరీ..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జ్యోతినగర్‌లోని వినాయక విగ్రహాలు తయారు చేసుకునే వారి గుడిసెల్లోకి కొందరు చొరబడ్డారు. శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితులు 100 డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కరీంనగర్ కు చెందిన కొందరు వీరి గుడిసెల్లోకి చొరబడి రూ.10 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తమను చితకబాదారని కూడా వారు వివరించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఘటన […]

Update: 2021-09-11 21:13 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జ్యోతినగర్‌లోని వినాయక విగ్రహాలు తయారు చేసుకునే వారి గుడిసెల్లోకి కొందరు చొరబడ్డారు. శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితులు 100 డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

కరీంనగర్ కు చెందిన కొందరు వీరి గుడిసెల్లోకి చొరబడి రూ.10 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తమను చితకబాదారని కూడా వారు వివరించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తెల్లవారుజాము వరకూ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News