కరోనాతో ఏఎస్ఐ మృతి

దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లంక కళాధర్ కోరినా బారిన పడి మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన కళాధర్‌కు జ్వరం రావడంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. హన్మకొండలోని ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి, ఆదివారం మృతిచెందారు.

Update: 2020-08-16 08:07 GMT

దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లంక కళాధర్ కోరినా బారిన పడి మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన కళాధర్‌కు జ్వరం రావడంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. హన్మకొండలోని ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి, ఆదివారం మృతిచెందారు.

Tags:    

Similar News