ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు

దిశ, వెబ్‌డెస్క్: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు గురుపుజోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీచర్ల సహకారంతోనే ప్రగతిశీల సమాజం తయారవుతుందన్నారు. సమాజం యొక్క వాస్తు శిల్పులు ఉపాధ్యాయులు అని తెలిపారు. భారతావని నిర్మాణంలో వారి కీలకమని అన్నారు.

Update: 2020-09-04 22:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు గురుపుజోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీచర్ల సహకారంతోనే ప్రగతిశీల సమాజం తయారవుతుందన్నారు. సమాజం యొక్క వాస్తు శిల్పులు ఉపాధ్యాయులు అని తెలిపారు. భారతావని నిర్మాణంలో వారి కీలకమని అన్నారు.

Tags:    

Similar News