ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన వెంకట మహేష్ ప్రకటించాలని అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతు..పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు.

Update: 2024-03-20 13:54 GMT

దిశ ప్రతినిధి, విజయవాడ:పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన వెంకట మహేష్ ప్రకటించాలని అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతు..పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అదే విదంగా 2019 లో ఒడిపోయిన ఎక్కడ వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్,జనసేన పార్టీ ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని దీటుగా ఎదుర్కొన్న వాళ్లలో ప్రధమంగా ఉండే వ్యక్తి పోతిన వెంకట మహేష్ అని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి అండగా నిలిచినా వ్యక్తి, కుల మతాలకి అతీతంగా పని చేసిన వ్యక్తి.అలాంటి వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గం లో ఉమ్మడి MLA అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Similar News