Adoni: బాలికపై లైంగింక వేధింపుల కేసులో ముగ్గురి అరెస్ట్

ఆదోని మండలం పెద్ద తుంబలంలో బాలిక కేసును పోలీసులు చేధించారు...

Update: 2023-06-06 14:34 GMT

దిశ, ఆదోని: ఆదోని మండలం పెద్ద తుంబలంలో బాలిక కేసును పోలీసులు చేధించారు. బాలికకు ముగ్గురు వ్యక్తులు మాయ మాటలు చెప్పి మే 30న కారులో కర్ణాటక తీసుకెళ్లారు. అక్కడ బాలికపై లైంగింక వేధింపులకు పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బోయ విరేష్, తలారీ ఈరన్న, గ్యాంగ్ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కారు డ్రైవర్ పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. 

Tags:    

Similar News