పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో కన్నీరు పెట్టిన అర్ష్‌దీప్ సింగ్

ఐపీఎల్ 2023లో భాగంగా KKR vs PBKS మధ్య జరిగిన 53వ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.

Update: 2023-05-09 06:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా KKR vs PBKS మధ్య జరిగిన 53వ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా ఈ మ్యాచ్ చివరి ఓవరకు 7 పరుగులు కావాల్సి ఉండగా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ 20వ ఓవర్ వేశాడు. 19.5 బంతికి రసూల్ అవుట్ కావడంతో చివరి బంతికి 2 పరుగులు కావాల్సి ఉంది. ఈ క్రమంలో రింకు సింగ్ ఫోర్ కొట్టి.. కోల్ కత జట్టుకు విజయం సాధించారు. దీంతో అర్ష్‌దీప్ సింగ్ తన జట్టుకు విజయం అందించలేక పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

Tags:    

Similar News