కూలిన బిల్డింగ్ : 8మంది మృతి 

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఘోరప్రమాదం సంభవించింది. భీవండిలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో మూడంతుస్థుల భవనం కుప్పకూలింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20-25 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు ఇప్పటికే దాదాపు 25 మందిని రక్షించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Update: 2020-09-20 20:49 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఘోరప్రమాదం సంభవించింది. భీవండిలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో మూడంతుస్థుల భవనం కుప్పకూలింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.

మరో 20-25 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు ఇప్పటికే దాదాపు 25 మందిని రక్షించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News