వరంగల్‌లో కొత్తగా 277 కరోనా కేసులు

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధికమవుతున్న కేసులతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 277 పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం సృష్టిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 134 కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 39, మహబూబాబాద్ జిల్లాలో 40, భూపాలపల్లి జిల్లాలో 24, జనగామ జిల్లాలో 21, ములుగు జిల్లాలో 19 కరోనా కేసులు నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Update: 2020-07-31 23:08 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధికమవుతున్న కేసులతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 277 పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం సృష్టిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 134 కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 39, మహబూబాబాద్ జిల్లాలో 40, భూపాలపల్లి జిల్లాలో 24, జనగామ జిల్లాలో 21, ములుగు జిల్లాలో 19 కరోనా కేసులు నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News