108 ఏళ్ల కురు వృద్ధుడు మృతి

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా మనూరు మండలం అతిమేల్ గ్రామానికి చెందిన 108 ఏళ్ళ కొంగరి పెద్ద సంగారెడ్డి గురువారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. దీంతో ఆయన మరణవార్త విన్న సన్నిహితులు ఆత్మహత్యకు శాంతిచేకూరాలని కోరుతున్నారు. అంత్యక్రియలు రేపు అతిమేల్‌లో నిర్వహించనున్నట్టు కుటుంబీకులు, గ్రామస్తులు చెప్పారు.

Update: 2020-09-24 10:46 GMT

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా మనూరు మండలం అతిమేల్ గ్రామానికి చెందిన 108 ఏళ్ళ కొంగరి పెద్ద సంగారెడ్డి గురువారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. దీంతో ఆయన మరణవార్త విన్న సన్నిహితులు ఆత్మహత్యకు శాంతిచేకూరాలని కోరుతున్నారు. అంత్యక్రియలు రేపు అతిమేల్‌లో నిర్వహించనున్నట్టు కుటుంబీకులు, గ్రామస్తులు చెప్పారు.

Tags:    

Similar News