- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సినీ నటి మాధవీలత తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ… టాలీవుడ్లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరుగవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా టాలీవుడ్పై తెలంగాణ ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సుశాంత్ కేసులో ఎన్సీబీ అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తూనే… టాలీవుడ్పై దృష్టి పెట్టాలని కోరింది. బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో సైతం డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందని మాధవీలత వెల్లడించారు. కాగా ఆమె తెలుగులో నచ్చావులే, స్నేహితుడా అనే పలు సినిమాల్లో నటించారు.
Next Story