- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పొత్తుపై కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫస్ట్ రియాక్షన్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ఇవాళ ఇరు పార్టీల అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. చర్చల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్తో రాజ్యాంగానికి ముప్పు ఉందని అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి దేశాన్ని రక్షించేందుకే పొత్తు పెట్టుకున్నామని అన్నారు. రేపు బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడుతానని తెలిపారు. సీట్లు కేటాయింపులు, విధివిధాలను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణను కాపాడేందుకే పొత్తు పెట్టుకున్నామని అన్నారు. వాస్తవంగానే కాంగ్రెస్, బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచిఉందని అభిప్రాయపడ్డారు. మాయవతితో మాట్లాడిన తర్వాతే పొత్తు ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు.
Next Story