- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. తర్వాత ఏం జరిగిందంటే..?
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లా మునగాలలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. గేదెలు ఒక్క సారిగా అడ్డురావడంతో ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏపీ రాష్ట్రంలోని అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story