- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోలు
by Disha Web Desk 15 |
X
దిశ, భద్రాచలం : చత్తీస్ఘడ్ రాష్ట్రంలో ఒకపక్క భద్రతా బలగాలు, మరోపక్క మావోయిస్టు మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ మధ్య జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 88 మంది మావోయిస్టులు భద్రత బలగాల కాల్పులలో చనిపోయారు. దీనికి కారణం ఇన్ఫార్మర్లే అని మావోయిస్టులు ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. బీజాపూర్ జిల్లా తెర్రం మండలం చుత్వహి గ్రామానికి చెందిన మడివి ఉండా, మడివి జోగా అనే ఇద్దరు గిరిజనులను హతమార్చారు. భద్రతా బలగాలకు మావోయిస్టుల గురించి సమాచారం అందిస్తున్నారనే నెపంతో గురువారం వారిద్దరిని మావోయిస్టులు హతమార్చారు.
Next Story