- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
by Disha Web Desk 23 |
X
దిశ,మక్తల్: మక్తల్ నియోజకవర్గంలో ఎడవల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున గూడ్సు ట్రైన్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే చనిపోయిన సంఘటన జరిగింది. ఉట్కూరు మండలంలోని ఎడవల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతుండగా రాయచూర్ నుండి హైదరాబాద్ వెళ్లే గూడ్సు ట్రైన్ ఢీ కొనడంతో డోలు దేవప్ప అనే వ్యక్తి చనిపోవడం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్టు సమాచారం.
Next Story