- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ శివారు మల్లారం ఫారెస్ట్లో డీసీఎం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా వారందరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతులు కమ్మర్పల్లి వాసులుగా తెలుస్తోంది. బాధితులందరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story