గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Disha Web Desk 23 |
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ,మానకొండూరు : కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, ఈదుల గట్టెపల్లి, కాకతీయ కాలువ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు.ఆచూకీ తెలిసిన వారు మానకొండూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Next Story

Most Viewed