- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం పుట్టిన పసి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కొంతనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మురళీ, అంజలీ దంపతులకు ఇటీవల బాలుడు జన్మించాడు. అతనికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం కోసం బైక్ పై తుప్రాన్ బయలుదేరారు. ఇధే సమయంలో్ వేగంగా వచ్చిన మరో బైక్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు.
Next Story