- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: టీటీడీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేవాలయ ఆగమ సలహాదారు, ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఈవో, డిప్యూటీ ఈవోను విమర్శిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రమణ దీక్షితులు సలహాలేవైనా ఇవ్వాలనుకుంటే పాలకమండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన లాంటి వ్యక్తి బహిరంగంగా విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. దీనిపై రమణ దీక్షితులుతో చర్చించమని అధికారులును ఆదేశిస్తానని ఆయన చెప్పారు. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని, అర్చకులకు ఇబ్బంది కలిగితే దర్శనాలు నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
Next Story