- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహిళలు ఆశీర్వదిస్తే మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు: భరత్ ప్రసాద్
దిశ,కొల్లాపూర్: దేశం లోనే సగం మహిళల జనాభా ఆశీర్వదిస్తే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. గురువారం పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్ పెంట్లవెల్లి పలు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కల్వకుర్తి నుండి తిరుపతి వరకు నేషనల్ హైరూ. 2000 కోట్లతో మరమ్మతులు జరుగుతున్నాయి అని అదేవిధంగా ఇంతవరకు ఏ ఎంపీ కూడా సాధించలేనిది ఎంపీ రాములు సాధించారన్నారు. మే 13 న మీరు మళ్లీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మన ప్రాంతాన్ని ఎతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కరోనా వచ్చినప్పుడు పేదల చావు బతుకులో ఉంటే వ్యాక్సిన్లు ఇచ్చి ప్రజలకు కాపాడిన మోడీకి మళ్లీ పట్టం కట్టాలన్నారు. పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర, మండలం అధ్యక్షుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.