- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ రిసార్ట్లో మకాం వేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి రాజీనామా లేఖలను గవర్నర్కు పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం యువజన కాంగ్రెస్ నాయకులు అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్ ఎదుట ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. అక్కడి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
tags: Madhya pradesh, congress mlas, Golfshire resort, protest youth congress leaders
Next Story