- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కాపుగల్లు గ్రామంలో ఆదివారం ఈఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావుల పెంట రజిత(28)ను వీరబాబుతో రెండో వివాహం చేశారు. గత 10 రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
వీరబాబు తన మొదటి భార్య కుమారులు దగ్గరికి వెళ్తానని చెప్పడంతో రజిత అడ్డుచెప్పింది. దీంతో రజిత పిన్ని వచ్చి వీరబాబుకు నచ్చచెప్పింది. అయినా అతను తన మొదటి భార్య కుమారుల దగ్గరికి వెళ్లాడు. దీంతో మనస్థాపం చెందిన రజిత ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story