- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: సచివాలయంలోకి జర్నలిస్టులకు నోఎంట్రీ అని ఉత్తరఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలోకి మీడియాకు అనుమతించడం లేదని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సచివాలయం వద్ద ఉన్న మీడియా కేంద్రానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5వరకు జర్నలిస్టులకు అనుమతించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. జర్నలిస్టులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరించింది.
Next Story