- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ దర్శన టికెట్ల కాలపరిమితిని పెంచింది. శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రూ. 10 వేలు చెల్లించి టికెట్లు తీసుకున్న భక్తుల దర్శన కాలం 6 నెలల పరిమితి ఉండగా.. దానిని ఏడాదికి పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
Next Story