- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదన చేసింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషనల్ విలువ ఆంధ్రప్రదేశ్లో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గత ఎనిమిది సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ విలువలు పెరగలేదని తెలంగాణ కేబినెట్ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించనున్నది.
Next Story