- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గ్రామాల్లో ఉన్న నర్సరీల పెంపకంపై గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీడీ వసుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వసుమతి మాట్లాడుతూ… మొక్కల సంరక్షణ, వాటి ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. నర్సరీలో బ్యాక్ ఫీల్డింగ్, సీడ్ డిబ్లింగ్లపై అవగాహన కల్పించారు. మొక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్, ఏపీఓ వెంకట నారాయణ, స్వచ్ఛ భారత్ కన్సల్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Tags
- APD Vasumathi
Next Story