- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు దాని కోరలకు చిక్కి అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 22,771 కొత్త కేసులు నమోదయ్యాయి. 442 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 48 వేల 315కు చేరుకుంది. ఇందులో 3 లక్షల 94 వేల 227 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. 2 లక్షల 35 వేల 433 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 18,655 కు చేరుకుంది.
Next Story