- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలోని పలు మండలాల నుంచి తాబేళ్లను సేకరించి ఒడిశాకు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో సానరుద్రవరం వద్ద అడ్డుకున్నారు. శుక్రవారం రాత్రి వాహనాలను తనిఖీలు చేసిన పోలీసులు తాబేళ్లను స్వాధీనం చేసుకొని, వాటిని కైకలూరు అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Next Story