- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొందరు దుండగులు ఓ ఇంట్లోకి చోరబడి వృద్దురాలిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని నేరేడుచర్లలో ఆదివారం వెలుగులోకివచ్చింది.
ఇంట్లో ఎవరూ లేరని సమయం చూసే వృద్దురాలిపై దొంగలు దాడికి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also…
Next Story