- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం పూర్తిగా కోల్పోయింది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 106 డివిజన్లలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, ఒక్క డివిజన్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 14 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ 2016 ఎన్నికల్లో ఒకే ఒక డివిజన్లో గెలవగా, తాజా ఎన్నికల్లో అది కూడా కోల్పోయింది. టీడీపీ పక్షాన పోటీ చేసిన అభ్యర్థుల విజయం కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గానీ, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం.
Next Story